- Advertisement -
పూరీ శ్రీక్షేత్రంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. నీలచక్రంపై ఎగిరే జెండాను పట్టుకెళ్లింది గద్ద. పూరీ ఆలయ శిఖరంపై ఉన్న నీలచక్రంపై ఎగిరే పతిత పావన జెండాను పట్టుకెళ్లి ఆకాశంలో చక్కర్లు కొట్టింది ఓ గద్ద
పూరీకి వచ్చే భక్తులు ప్రత్యేకంగా ఆ జెండాను దర్శనం చేసుకుని మొక్కడం ఆనవాయితీ. నిత్యం సాయంత్రం 5 గంటల సమయంలో పూరీలో జెండా మార్చే పద్దతి ఉండగా ఎన్నడూ లేనివిధంగా ఓ పక్షి లాక్కెళ్లడంతో వింతగా చూశారు భక్తులు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Jay Shree Madhaba 🙏 pic.twitter.com/HgM9OPS3p0
— Kalki Avatara (@KalkiAbatara) April 13, 2025
Also Read:ఇంటర్ తర్వాతే టెన్త్ రిజల్ట్స్!
- Advertisement -

