ఎవరితోనైనా రెడి అంటున్నమెగా హీరో

209
- Advertisement -

వరుణ్ తేజ్ తన మొదటి సినిమా నుండి ఎంతో జాగ్రత్తాగా కథలను ఎంచుకుంటున్నాడు. అయితే మొదటి సినిమా ముకుంద్‌తో అనుకున్నంత విజయం అందుకోలేకపోయడు. కాని తన నటనతో అందరిని మెపించాడు.తర్వత కంచె సినిమా వరుణ్‌కి టర్నినింగ్‌ పాంట్‌ అని చెప్పుకోవాలి.మరి తాజా చిత్రంగా ‘మిస్టర్’ ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ, శ్రీను వైట్లతో కలిసి పని చేయడం వలన ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పాడు. ఒక ఫ్యామిలీ అంతా కలిసి పనిచేసినట్టుగా ఈ సినిమా షూటింగ్ కొనసాగిందని అన్నాడు.

Varun tej Ready To Act With Any Hero

ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించే హీరో, తనకి ఎదురైన ఒక సమస్యను ఎలా ఎదుర్కొన్నాడనే కథాంశంతో ‘మిస్టర్’ సినిమా తెరకెక్కిందని ఆయన చెప్పాడు.అయితే ఓ వైపు శ్రీను వైట్లతో సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గానే మ‌రోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా అనే ఇంకో సినిమాలో వ‌రుణ్‌తేజ్ న‌టిస్తున్నాడు. తీసింది మూడు సినిమాలే ఐనా తక్కువ సమయంలో తనేంటో ప్రూవ్ చేసుకున్నడు వరుణ్‌ తేజ్‌.

ఇదే సందర్భంలో మల్టీ స్టారర్ సినిమాల గురించి ప్రస్తావిస్తూ, కథ కుదరలేగానీ .. చరణ్ .. అల్లు అర్జున్ .. సాయి ధరమ్ తేజ్ లో ఎవరితోనైనా కలిసి నటించడానికి తాను సిద్ధంగా వున్నానని మెగా ఫ్యామిలీతోనే కాదు ఏ హీరోతో ఐనా నేను కలిసి నటించడానికి సిద్దమే అని స్పష్టం చేశాడు.

- Advertisement -