రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు..

160
rains
- Advertisement -

రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయవ్య బంగా‌ళా‌ఖాతంతోపాటు ఒడిశా తీర ప్రాంతంలో అల్ప‌పీ‌డనం, దీనికి అను‌బం‌ధంగా 5.8 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌న ఉప‌రి‌తల ఆవ‌ర్తనం కొన‌సా‌గుందని తెలిపింది.

ఈ మూడింటి ప్రభా‌వంతో రాష్ట్రంలో ఆది, సోమ, మంగ‌ళ‌వా‌రాల్లో అక్క‌డ‌క్కడ ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురు‌స్తా‌యని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం అధి‌కారి రాజా‌రావు తెలి‌పారు.

- Advertisement -