తిరుమల సమాచారం..

209
ttd
- Advertisement -

తిరుమల శ్రీవారి సమాచారం. సోమవారం 20,016 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 11,353గా ఉండగా నిన్న స్వామివారి హుండీ ఆదాయం 2.02 కోట్లు. విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన టోకెన్లను జారీ తాత్కాలికంగా నిలిపి వేశారు. ప్రతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని అధికారులు సూచించారు. కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 12 వతేది నుండి సర్వదర్శనం టోకెన్ జారీ ప్రక్రియ నిలుపుదల చేసింది టీటీడీ.

- Advertisement -