సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభ..

218
- Advertisement -

సెప్టెంబర్ 2వ తేదీన టీఆర్‌ ఎస్‌ ప్రగతి నివేదన సభ జరగనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ లోని కొంగర కలాస్ లో సెప్టెంబర్‌ 2న సాయంత్రం నాలుగు గంటలకు సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

TRS to declare candidates

కాగా..గురువారం ఉదయం నుంచే రాష్ట్రం నలుమూలల నుంచి 25 లక్షల మంది హాజరయ్యే ఈ సభ కోసం ఏర్పాట్లు ప్రారంభించాలని పార్టీ శ్రేణుల్ని సీఎం ఆదేశించారు.దాదాపు 1600 ఎకరాలు స్థలాన్ని ఇప్పటికే ఎంపిక చేశామని.. అందులో సభావేదిక, బారికేడ్ లు, పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నట్టు వివరించారు.

- Advertisement -