మొక్కలు నాటిన టీఆర్ఎస్ వై సతీష్ రెడ్డి…

379
trs
- Advertisement -

టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్,పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి వై సతీష్ రెడ్డి జన్మదినం సందర్బంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -