మొక్కలు నాటిన టీఆర్ఎస్‌ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌ జగన్‌..

177
green
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు టి ఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ పీటముడి జగన్. రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ తన జన్మదిన సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేసి , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని విసిరారని అందులో భాగంగా తన నివాసంలో మొక్కలు నాటానని వెల్లడించారు జగన్‌.

కేటీఆర్ ఆశీస్సులతో తన సోషల్ మీడియా లో ఉన్నత స్థాయికి వచ్చానని తెలియజేశారు .సోషల్ మీడియా ప్రతినిధులందరూ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యులై మొక్కలు నాటి , వాటిని ఎదిగే వరకు బాధ్యత తీసుకోవాలని , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజవంతం చేయాలని కోరారు.

- Advertisement -