నేడు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ భేటీ..

210
CM KCR
- Advertisement -

ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి , టిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం పై చర్చించనున్నారు.

గ్రామ, మండల, జిల్లా, మరియు రాష్ట్ర శాఖల పునర్నిర్మాణం, అందుకోసం తేదీల ఖరారు తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన పద్దతి, తీసుకోవాల్సిన చర్యల గురించి, పార్టీ చేయాల్సిన కృషి పై చర్చించనున్నారు.రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్.. ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. 

- Advertisement -