బోనాల ఊరేగింపులో సంతన్న సందడి..!

408
- Advertisement -

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎం.పి జోగినపల్లి సంతోష్ కుమార్ హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మహమ్మద్ అలీ, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే లు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, తదితరులు హాజరయ్యారు.

mp santhos kumar

mp santhos at bonalu

mp santhos kumar

 

- Advertisement -