మంత్రి ఎర్రబెల్లిని కలిసిన టీఆర్ఎస్ నేతలు..

203
dayakar rao
- Advertisement -

రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ‌కు జాతీయ స్థాయిలో 12 ఉత్త‌మ అవార్డులు వ‌చ్చిన సంద‌ర్భంగా వ‌రంగ‌ల్ లోని మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుని ప‌లువురు నేత‌లు అభినందించారు. రైతు రుణ విముక్తి కార్పొరేష‌న్ చైర్మ‌న్ నాగూర్ల వెంక‌టేశ్వ‌ర‌రావు, న‌ర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి, డిసిసిబీ చైర్మ‌న్ మార్నేని ర‌వింద‌ర్ రావు త‌దిత‌రులు మంత్రికి పుష్ప గుచ్చం ఇచ్చి అభినందించారు.

- Advertisement -