టాలీవుడ్‌లో మరో విషాదం..

43
- Advertisement -

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు సాగర్‌ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాగర్‌… చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.స్టువర్ట్‌పురం, అమ్మదొంగ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. మూడుసార్లు తెలుగు సినిమా దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు.

ఆయన మృతిపట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవలె టాలీవుడ్ లెజెండ్ జమున మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -