ఢీ షో డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఇకలేరు

42
- Advertisement -

ఢీ షో ద్వారా ఎందరో టాలెంట్‌డ్ డ్యాన్స్ మాస్టర్లను తయారుచేసింది. అలాంటి వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన చావా చైతన్య కూడా ఒకరు. అంతర్జాతీయ డ్యాన్స్ డే సందర్భంగా నెల్లూరు జిల్లాలో నెల్లూరు క్లబ్ హోటల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రపంచ డ్యాన్స్ డే రోజున నగరంలోని కళాంజలి ఆర్కెస్ట్రా అండ్ ఈవెంట్స్ నిర్వహకులు ఈనెల 29వ తేదీ నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి చైతన్యను ఆహ్వానించారు.

Also Read: నేడు బాల్‌రాజ్ సాహ్ని పుట్టిన రోజు

శనివారం పుర మందిరంలో కళాంజలి ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంకు హాజరయ్యి అనంతరం గదిలో…. సాయంత్రం తనకున్న అప్పులు తీర్చలేక చనిపోతున్నానని సెల్ఫీ వీడియో తీసుకున్నారు. చైతన్య మరణవార్త విని డ్యాన్సు మాస్టర్లు షో నిర్వహకులు శేఖర్ మాస్టర్, నటి శ్రద్ధ దాస్, యాంకర్ రష్మి, పండు మాస్టర్.. చైతన్య మాస్టర్‌తో వారికున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Also Read: రాధికా మదన్..బర్త్ డే

- Advertisement -