స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు…

212
gold
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 390 రూపాయలు పెరిగి 47,100 రూపాయలకు చేరుకోగా 24 క్యారెట్ల పది గ్రామలు బంగారం ధర 330 రూపాయలు పెరిగి రూ.51,280కి చేరాయి.

బంగారం ధరలు స్వల్పంగా పెరిగితే వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ వెండిపై ఏకంగా రూ. 1400 పెరగగా కేజీ వెండి ధర 72,600 రూపాయలుగా ఉంది.

- Advertisement -