మోడీ కూడా దేశం వదిలి పారిపోతారు: టీఎంసీ నేత

60
modi
- Advertisement -

శ్రీలంక అధ్యక్షుడి నివాస భవనంపై ప్రజలు తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశం విడిచి పారిపోయారు గొటబాయ రాజపక్స. ఈ నేపథ్యంలో టీఎంసీ నేత ఇద్రిస్ అలీ సంచలన కామెంట్స్ చేశారు.

దేశంలో పరిస్ధితులు మరింత దిగజారయని…ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా దేశం విడిచి పారిపోవాల్సి వస్తుందన్నారు. మోదీ ప్రభుత్వం అన్ని విధాలా ఘోరంగా విఫలమయిందని…. బీజేపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని చెప్పారు. మోడీ కూడా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం వదిలి పారిపోతారని జోస్యం చెప్పారు. మరి దీనిపై బీజేపీ నేతలు ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాలి..

- Advertisement -