తిరుమల అప్‌డేట్..

62
ttd
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. నిన్న స్వామివారిని 63,332 మంది భక్తులు దర్శించుకోగా 26,656 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.2.86 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు.

- Advertisement -