సివిల్స్ కు ఎంపికైన 19 మంది తెలుగు తేజాలు

299
civils 2019
- Advertisement -

ఐఏఎస్,ఐపీఎస్,ఐఎఫ్‌ఎస్ వంటి అత్యున్నత సర్వీసుల కోసం UPSC నిర్వహించిన సివిల్స్-2019 ఫలితాలు విడులయ్యాయి. ఈ ఫలితాల్లో హర్యానాలోని సోనేపట్ కు చెందిన ప్రదీప్ సింగ్ టాపర్ గా నిలిచాడు. మహిళల్లో ప్రతిభా వర్మకు టాప్ ర్యాంకు దక్కింది. మొత్తం 829 మంది వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు. ముఖ్యంగా ఈ సారి తెలుగు రాష్ట్రాలకు చెందిన 19 మంది సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు.

💥UPSC సివిల్స్ కు ఎంపికైన అభ్య‌ర్ధులు:

1.పి.ధాత్రి రెడ్డి-46

2.మల్లవరపు సూర్యతేజ-76
3.కట్టా రవితేజ- 77

4.ఎంవీ సత్యసాయి కార్తీక్-103
5.మంద మకరంద్- 110

6.తాటిమాకుల రాహుల్ రెడ్డి-117
7.కె.ప్రేమ్ సాగర్-170
8.శ్రీచైతన్య కుమార్ రెడ్డి-250
9.చీమల శివగోపాల్ రెడ్డి-263

10.యలవర్తి మోహన్ కృష్ణ-283

11.ఎ.వెంకటేశ్వర్ రెడ్డి- 314
12.ముత్తినేని సాయితేజ- 344

13.ముక్కెర లక్ష్మీపావన గాయత్రి-427

14.కొల్లాబత్తుల కార్తీక్-428

15.ఎన్.వివేక్ రెడ్డి-485
16.నీతిపూడి రష్మితారావు- 534

  1. కోరుకొండ సిద్దార్థ-566
    18.సి.సమీర్ రాజా-603

19.కొప్పిశెట్టి కిరణ్మయి-633

- Advertisement -