వలసకూలీల తరలింపుకు ప్రత్యేక ఏర్పాట్లు..

239
Medchal
- Advertisement -

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో భాగంగా వలస కార్మికులను స్వరాష్ట్రంలకి తరలించేందుకు మేడ్చల్ రైల్వే స్టేషన్ లో బారి పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు.

నగరం లోని వివిధ ప్రాంతాలనుండి వలసకార్మికులను బస్సులలో తీసుకువచ్చి మేడ్చల్ రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలులో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 997 మంది వలస కార్మికులను గుర్తించి వారిని స్వరాష్ట్రానికి తలలిస్తున్నారు వారికీ భోజనం తోపాటు నీళ్లు .సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

- Advertisement -