ఉన్నత విద్యామండలి చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి …

176
- Advertisement -

రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ గా నియమితులైన లింబాద్రి రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి ని ఆయన నివాసంలో ఇవాళ మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి నూతనంగా నియామకమైన ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి గారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా విద్యావ్యస్థ పతిష్ఠతకు కృషి చేయాలని మంత్రి వేముల అన్నారు.

- Advertisement -