గ్రూప్స్ పరీక్ష తేదీలు ఖరారు..

6
- Advertisement -

గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ప‌రీక్ష‌ల‌కు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. గ్రూప్స్ పరీక్ష తేదీల‌ను ఖ‌రారు చేసింది. గ్రూప్ -2 రాత‌ప‌రీక్ష‌ల‌ను ఆగ‌స్టు 7, 8 తేదీల్లో నిర్వహించనుండగా న‌వంబ‌ర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.

అక్టోబ‌ర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించనుండగా జూన్ 9వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. గ్రూప్-1 కింద 563, గ్రూప్-2లో 783, గ్రూప్-3 కింద 1388 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

Also Read:ట్రంప్ పై నిక్కి మరో గెలుపు

- Advertisement -