రాష్ట్రంలో 24 గంటల్లో 415 కరోనా కేసులు..

120
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 415 కరోనా కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,86,354 కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 5974 యాక్టివ్ కేసులుండగా 2,78,839 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1541కి చేరింది.

- Advertisement -