ధరణిపై సీఎం కేసీఆర్ సమీక్ష

132
cm kcr
- Advertisement -

ప్రగతి భవన్‌లో ఇవాళ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్.ధరణి సేవలు, భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లపై అధికారులతో చర్చించనున్నారు. ధరణి, రిజిస్ట్రేషన్లపై క్షేత్రస్థాయి పరిస్థితిని అడిగి తెలుసుకోనున్న సీఎం….అనంతరం సమస్యల పరిష్కారానికి తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్‌, నిజామాబాద్‌, నల్లగొండ జిల్లాల కలెక్టర్లు పాల్గొంటారు.

- Advertisement -