రాష్ట్రంలో 24 గంటల్లో 148 కరోనా కేసులు..

165
coronavirus
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 148 కరోనా కేసులు నమోదుకాగా ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,950 కి చేరింది. ప్రస్తుతం 1640 యాక్టివ్ కేసులుండగా 2,93,690 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1620కి చేరింది.

- Advertisement -