రాష్ట్రంలో 24 గంటల్లో 186 కరోనా కేసులు…

94
ts corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 186 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఒకరు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,93,923కి చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 2698 యాక్టివ్ కేసులుండగా 2,89,631 మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1594 మంది మృతి చెందగా గ్రేటర్ పరిధిలో గత 24 గంటల్లో 35 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

- Advertisement -