రాష్ట్రంలో 24 గంటల్లో 169 కరోనా కేసులు..

101
covid
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 169 కరోనా పాజిటీవ్ కేసులు న‌మోదుకాగా ఒకరు మృతి చెందారు. మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,95,270కి చేరగా ప్రస్తుతం 1964 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుండి ఇప్పటివరకు 2,91,699 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 1607 మంది మృతి చెందారు.

- Advertisement -