రాష్ట్రంలో 24 గంటల్లో 152 కరోనా కేసులు..

136
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 152 కరోనా కేసులు నమోదుకాగా ఇద్దరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,406కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1948 కేసులు నమోదుకాగా 2,95,211 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 1637కి చేరింది.

- Advertisement -