రాష్ట్రంలో 1324కి చేరిన కరోనా మృతుల సంఖ్య..

116
india corona cases
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 1504 కరోనా కేసులు నమోదుకాగా 5గురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,35,656కి చేరింది.

ఇప్పటివరకు 2,16,353 మంది కోలుకొని ఇప్పటికే డిశ్చార్జ్ కాగా 17,979 యాక్టివ్ కేసులున్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 83, జీహెచ్ఎంసిలో 288, ఖమ్మంలో 84, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 118, నల్గొండలో 93, రంగారెడ్డిలో 115 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -