దేశంలో గత 24 గంటల్లో 49,881 కరోనా కేసులు…

224
ap corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 49,881 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 517 మంది మృతి చెందారు.

ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 80,40,203 దాటగా కరోనాతో 1,20,527 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 73,15,989 మంది కోలుకోగా 6,03,678 యాక్టివ్‌ కేసులున్నాయి.

గత 24 గంటల్లో 10,75,760 శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు 10,65,63,440 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.

- Advertisement -