రాష్ట్రంలో 24 గంటల్లో 2214 కరోనా కేసులు..

173
telangana corona
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,214 కరోనా కేసులు నమోదుకాగా 8 మంది కరోనాతో మృతిచెందారు.

దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,93,600కి చేరగా 1,63,407 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29,058 యాక్టివ్ కేసులుండగా 1135 మంది కరోనాతో మృతిచెందారు.

24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 305,కరీంనగర్ 106, భద్రాద్రి కొత్తగూడెం లో 99, మేడ్చల్ లో 153, నల్గొండలో 149, రంగారెడ్డిలో 191, వరంగల్ అర్బన్ లో 131 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -