ఎంపీ స్థానాలు..కాంగ్రెస్ అబ్జర్వర్లు

112
- Advertisement -

త్వరలో జరిగే పార్లమెంట్ స్ధానాలకు అబ్జర్వర్లను నియమించింది కాంగ్రెస్ పార్టీ పార్టీ. పార్లమెంట్‌ నియోజకవర్గాల ఏఐసీసీ అబ్జర్వర్ల పేర్లను పరిశీలిస్తే..

వరంగల్‌ – రవీంద్ర దాల్వి

జహిరాబాద్‌ – మేయప్పన్‌

నాగర్‌కర్నూలు – పీవీ మోహన్‌

ఖమ్మం – ఆరీఫ్‌ నసీంఖాన్‌

నల్లగొండ – రాజశేఖర్‌ పాటిల్‌

పెద్దపల్లి – మోహన్‌ జోషి

మల్కాజ్‌గిరి – రిజ్వాన్‌ అర్షద్‌

మెదక్‌ – యూబీ వెంకటేశ్‌

సికింద్రాబాద్‌ – రూబీ మనోహరన్‌

హైదరాబాద్‌ – భాయ్‌ జగదప్‌

భువనగిరి – శ్రీనివాస్‌

మహబూబాబాద్‌ – శివశంకర్‌రెడ్డి

ఆదిలాబాద్‌ – ప్రకాశ్‌ రాథోడ్‌

నిజామాబాద్‌ – అంజలీ నింబాల్కర్‌

మహబూబ్‌నగర్‌ – మోహన్‌ కుమార్‌ మంగళం

చేవెళ్ల – ఎం.కె. విష్ణుప్రసాద్‌

కరీంనగర్‌ – క్రిష్టోఫర్‌ తిలక్‌

Also Read:కేబినెట్‌లో చోటు.. నేతల ఫైట్!

- Advertisement -