22న క్రిస్మస్ వేడుకలు

96
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 22న క్రిస్మస్ వేడుకలు జరగనున్నాయి.సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 22న ప్రభుత్వం ఎల్.బి.స్టేడియంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకలలో పాల్గొననున్నారని రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.కాంతి వెస్లీ తెలిపారు.

ప్రతి సంవత్సరం ఆనవాయితిగా ప్రభుత్వం తరపున కార్పొరేషన్ ఈ వేడుకలను నిర్వహిస్తుంది. ఈ వేడుకలలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

Also Read:కేబినెట్‌లో చోటు.. నేతల ఫైట్!

- Advertisement -