కాంగ్రెస్ నేతల మౌనదీక్ష..

59
vh
- Advertisement -

రైతులు, యువకులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరుతూ అసెంబ్లీ ఎదుట గన్ పార్క్ వద్ద మౌన దీక్ష చేపట్టారు కాంగ్రెస్ నేతలు. మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్యతో పాటు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్ తదితరులు ఈ మౌనదీక్షలో పాల్గొన్నారు.

- Advertisement -