బీజేపీ గెలిచిన 8 స్థానాలివే..

28
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాలు గెలిచి అధికారాన్ని దక్కించుకుంది కాంగ్రెస్. బీఆర్ఎస్ 39,బీజేపీ 8,మజ్లిస్ 7,సీపీఐ ఒక స్థానంలో గెలుపొందింది. ఇక బీజేపీ నుండి పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు ఓటమి పాలయ్యారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్,సోయం బాపురావు ఓటమి పాలయ్యారు.

ఇక బీజేపీ గెలిచిన స్థానాలను పరిశీలిస్తే.. ఆదిలాబాద్- పాయల్ శంకర్, ముథోల్- రామారావ్ పటేల్, నిర్మల్- ఏలేటి మహేశ్వర్ రెడ్డి, గోషామహల్- రాజాసింగ్,కామారెడ్డి- వెంకట రమణారెడ్డి, నిజామాబాద్ అర్బన్- ధన్పాల్ సూర్య నారాయణ, ఆర్మూర్- పైడి రాకేశ్ రెడ్డి, సిర్పూర్ – హరీశ్ పాల్వాయి ఉన్నారు.

Also Read:సీఎంగా రేవంత్..డిప్యూటీగా భట్టి

- Advertisement -