క్వారంటైన్ ముగించుకున్న టీమిండియా!

156
team
- Advertisement -

టీమిండియా ఆటగాళ్ల క్వారంటైన్ ముగిసింది. జూన్ 18న న్యూజిలాండ్‌ తో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ లో తలపడనుండగా ఇంగ్లాండ్‌కు వెళ్లిన టీమిండియా క్వారంటైన్ ముగియడంతో ప్రాక్టీస్ మొదలు పెట్టారు ఆటగాళ్లు.

స్టార్‌ ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా నెట్స్‌లో బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. డబ్యూటీసీ ఫైనల్‌ అనంతరం కోహ్లీసేన అక్కడే ఉండి… ఆగస్టు​ 4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ లో తలపడనుంది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు ముంబైలో

రెండు వారాల క్వారంటైన్‌ లో ఉన్న భారత ఆటగాళ్లు జూన్‌ 3న ఇంగ్లండ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -