టీడీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్..

26
- Advertisement -

ఏపీ టీడీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ అయింది. తొలిజాబితాలో 94 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించిన చంద్రబాబు…రెండో జాబితాలో 34 మందికి చోటు కల్పించారు.మరో 16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇక ఈ జాబితాలోనూ కొంతమంది సీనియర్లకు చోటు దక్కలేదు. గంటా శ్రీనివాసరావు, కళావెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా, కేఎస్ జవహర్, బుద్ధా వెంకన్నలకు సెకండ్ లిస్ట్‌లోనూ నిరాశే ఎదురైంది.

నరసన్నపేట – భగ్గు రమణమూర్తి,గాజువాక – పల్లా శ్రీనివాసరావు,చోడవరం – కేఎస్‌ఎన్‌ఎస్ రాజు,మాడుగల – పైలా ప్రసాద్,ప్రత్తిపాడు – వరుపుల సత్యప్రభ,రామచంద్రాపురం – వాసంశెట్టి సుభాష్,రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి,రంపచోడవరం – మిరియాల శిరీష,కొవ్వూరు – ముప్పిడి వెంకటేశ్వరరావు,దెందులూరు – చింతమనేని ప్రభాకర్,గోపాలపురం – మద్దిపాటి వెంకటరాజు,పెద్దకూరపాడు – భాష్యం ప్రవీణ్,గుంటూరు వెస్ట్ – పిడుగురాళ్ల మాధవి,గుంటూరు ఈస్ట్ – మహ్మద్ నజీర్,గురజాల – యరపతినేని శ్రీనివాసరావు,కందుకూరు – ఇంటూరి నాగేశ్వరరావు ఉన్నారు.

మార్కాపురం – కందుల నారాయణరెడ్డి,గిద్దలూరు – అశోక్ రెడ్డి,ఆత్మకూరు – ఆనం రాంనారాయణరెడ్డి,కోవూరు – వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి,వెంకటగిరి – కురగొండ్ల లక్ష్మీప్రియ,కమలాపురం – పుత్తా చైతన్య రెడ్డి,ప్రొద్దుటూరు – వరదరాజులు రెడ్డి,నందికొట్కూరు – గిత్తా జయసూర్య,ఎమ్మిగనూరు – జయనాగేశ్వరరరెడ్డి,మంత్రాలయం – రాఘవేంద్రారెడ్డి,పుట్టపర్తి – పల్లె సింధూరా రెడ్డి,కదిరి – కందికుంట యశోదా దేవి,మదనపల్లి – షాజహాన్ బాషా,పుంగనూరు – చల్లా రామచంద్రారెడ్డి,చంద్రగిరి – పులిపర్తి వెంకట మణి ప్రసాద్ (నాని),శ్రీకాళహస్తి – బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి,సత్యవేడు – కొనేటి ఆదిమూలం,పూతలపట్టు – డాక్టర్ కలికిరి మురళీమోహన్ సెకండ్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు.

Also Read:ప్చ్.. ఇలా అయితే ఎలా నిఖిల్?

- Advertisement -