ఢిల్లీలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రధానోత్సవం

171
gandhi
- Advertisement -

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో స్వచ్ఛ్ సర్వేక్షణ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరుకానుండగా వివిధ విభాగాల్లో తెలంగాణకు 12 అవార్డులు లభించనున్నాయి.

కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ కు సఫాయి సురక్ష మిత్ర, గార్బేజ్ ఫ్రీ సిటీ గా జిహెచ్ఎంసి, నిజాం పేట మున్సిపల్ కార్పోరేషన్, సిరిసిల్ల, సిద్దిపేట, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, కోస్గి, హుస్నాబాద్ మున్సిపాలిటీలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లకు అవార్డులు లభించాయి. తెలంగాణ తరపున అవార్డుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు మంత్రి కేటీఆర్.

- Advertisement -