మొక్కలు నాటిన రామడుగు పాక్స్ చైర్మన్‌

40
- Advertisement -

ఎంపీ సంతోష్‌కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనాసాగుతోంది. పాక్స్ ఛైర్మన్ వీర్ల వెంకటేశ్వర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ…పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు. ఇంత గొప్ప అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి…

కంటి జబ్బులతో ఎవరూ బాధపడొద్దు..

గ్రీన్ క్యాలెండర్‌ ఆవిష్కరించిన:సంతోష్‌

అండగా నేనుంటా..ఎంపీ సంతోష్‌

- Advertisement -