జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ..

346
srinivas goud
- Advertisement -

జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీతో పాటు పలు స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు, కూరగాయల పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సరుకులు అందించగా ఈ కార్యక్రమంలో బాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, చాముండేశ్వరీ నాథ్, పీబీఎల్ ప్రతినిధి ప్రసాద్, సోషల్ ఆక్టివిస్ట్ నందిని పాండే తదితరులు ఉన్నారు.

- Advertisement -