తిరుమలలో స్మృతి ఇరానీకి ఘన స్వాగతం

115
- Advertisement -

కేంద్ర మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి మంత్రిత్వ శాఖా మంత్రి స్మృతి ఇరానీ శ్రీవారిని దర్శించుకొనేందుకు తిరుమల విచ్చేసిన సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి స్వాగతం పలికారు అనంతరం కేంద్ర మంత్రి గారితో కలిసి శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికి దర్శనానంతరం వేదాశీర్వచనంతో తీర్థ ప్రసాదాలు అంధజేశారు.

 

ఇవి కూడా చదవండి

బీజేపీ వల్లే దేశం తిరోగమనం :రాహుల్‌

కాంతార తగ్గేదెలె..! కార్తికేయ-2 రికార్డ్ బ్రేక్

సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

- Advertisement -