- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నిజాంపేట్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు సింగర్ సత్యభామ స్వాతి….అనంతరం మాట్లాడుతూ రాబోయే తరాలకు ఆక్షిజన్ అందించాలంటే అందరూ మొక్కలు నాటాలని సింగర్ స్వాతి తెలిపారు.
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతి ఒక్కరు మొక్కలు నాటేల గుర్తు చేస్తుందని సింగర్ స్వాతి అన్నారు.జబర్దస్త్ పవన్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ నిజాంపేట్ లోని తన నివాసంలో మొక్కలు నాటిన సింగర్ సత్యభామ స్వాతి…అనంతరం మరో ముగ్గురు ( సింగర్ మమాన్ కుమార్ , నటుడు సుబ్బు చంద్రగిరి , జబర్దస్త్ రాము ) లు మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ విసరాలని సింగర్ సత్యభామ స్వాతి అన్నారు.
- Advertisement -