మొక్కలునాటిన ఎంట్రపెన్యూరర్ జోగులాంబ..

661
gc
- Advertisement -

ఎం.పి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు ఎంట్రపెన్యూరర్,సింగర్ స్మిత తల్లి జోగులాంబ.ఎం.పి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో అద్భుతంగా ఉందని జోగులాంబ తెలిపారు.ఇలాంటి మంచి కార్యక్రమం ఒక్కడితో మొదలై నేడు వేల కోట్ల మొక్కలు నాటేల తయారు చేసిందన్నారు.

సినీ డైరెక్టర్ దేవాకట్టా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ తన నివాసం , విజయవాడ , ఆంధ్రప్రదేశ్ లో మొక్కలు నాటారు .అనంతరం మరో ముగ్గురు రాజీవ్ కృష్ణ ప్రభుత్వ సలహాదారులు ఆంధ్రప్రదేశ్ , శ్వేతా కేశినేని , కేశినేని గ్రూప్ డైరెక్టర్ , పద్మ మీనాక్షి బి బి సి వరల్డ్ న్యూస్ రిపోర్టర్ లకు ఛాలెంజ్ చేశారు.

- Advertisement -