శంషాబాద్‌లో భారీ బంగారం పట్టివేత…

184
gold
- Advertisement -

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు అధికారులు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేయగా ఓ మహిళ వద్ద 300 గ్రాముల బంగారం లభించింది.

దాని విలువ రూ.15.45 ఉంటుందని చెప్పారు. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకోగా నిందితురాలిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.

- Advertisement -