- Advertisement -
అదేంటి హీరోయిన్ సాయిపల్లవి ముసుగేసుకుని సినిమా చూడటం ఏంటనుకుంటున్నారా..? ఇది నిజం ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. మహేష్బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట చిత్రాన్ని చూసేందుకు సాయి పల్లవి ముసుగు వేసుకొని, ఎవరి కంటా పడకుండా వెళ్లొచ్చింది. మాస్క్ ధరించి, ఫోన్ మాట్లాడుతూ, ఎవరూ చూడకుండా జాగ్రత్త పడుతూ హైదరాబాద్లోని పీవీఆర్ ఆర్కే సినిప్లెక్స నుంచి బయటకు వచ్చి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది..
- Advertisement -