బాబుపై ప్రతీకారం తీర్చుకున్న వర్మ.. వైరల్

312
- Advertisement -

ఏపీ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ విజయ భేరి మోగిస్తుండగా, టీడీపీ ఓటమితో విలవిల లాడుతోంది. ఇక ఈ ఎన్నికల ఫలితాలపై వివాదాలకు కేంద్ర భిందువైన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో ఆసక్తికర పోస్ట్‌ చేశాడు.

టీడీపీకి అనుకూలంగా సర్వేలు ప్రకటించిన లగడపాటి రాజ గోపాల్ సహా.. టీడీపీ అధ్యక్షులు ఏపీ సీఎం చంద్రబాబుపై సెటైర్లతో విరుచుకుపడ్డాడు. ఇప్పటికే తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపీలో విడుదల కాకుండా చూడటంతో టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు చేసిన ఆయన.. ఈ పోస్ట్‌తో తన ప్రతీకారం తీర్చుకున్నాడు.

- Advertisement -