కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్‌..

87
Rajiv Kumar
- Advertisement -

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకం ఈ నెల 15వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ పనిచేస్తున్నారు.

- Advertisement -