నయనతార సరోగసిపై ట్విస్ట్

103
- Advertisement -

కొద్ది రోజులుగా హీరోయిన్ నయతార, విఘ్నేశ్ దంపతుల సరోగసిపై వివాదం కొనసాగుతోంది. విరిద్దరు నిబంధనలకు విరుద్దంగా సరగోసి విధానాన్ని ఆశ్రయించారని వివాదం నెలకొంది. అయితే.. ఈ వ్యవహారంపై విచారణ కమిటీకి తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది.

అయితే తాజాగా విచారణ కమిటీ నివేదిక వెల్లడించింది. నయనతార..విఘ్నేశ్ దంపతుల సరోగసి చట్టబద్దమేనని తేల్చి చెప్పింది. చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో సరోగసి జరిగిందని నివేదికలో పేర్కొన్నది. నయన్, విఘ్నేశ్ దంపతులు 2016 మార్చి 11న వివాహం జరిగినట్లు నివేదికలో వెల్లడించింది. వారి పెళ్లి 2016మార్చి 11న జరిగినట్టు అఫిడవిట్ లో సమర్పించారు. ఆసుపత్రి సిబ్బంది..వైద్యులను విచారించమని కమిటీ సభ్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్‌లో జోడో జోష్

గొల్ల కురుమలు ధర్మంవైపే ఉంటారు

చాలా రోజుల తర్వాత టాప్‌టెన్‌లో విరాట్‌

- Advertisement -