రైతులే రాజులు: మంత్రి పువ్వాడ

415
Puvvada Ajay Kumar minister
- Advertisement -

రైతులే రాజులని తెలిపారు మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మం జిల్లా మంచుకొండలో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా సమగ్ర పంటల విధానాన్ని అమలు చేస్తామని మంచుకొండ గ్రామ క్లస్టర్ లో రైతులు ప్రతిజ్ఞ చేశారు.

ఏ ప్రభుత్వం కూడా రైతు పంట మొత్తం కొని వారి అకౌంట్లో డబ్బులు వేసిన దాఖలాలు లైవు .. ఇదో చరిత్ర .. కేసీఆర్ ఘనత అన్నారు.రైతులే రాజులు .. ఇదే మనం ఆశించిన తెలంగాణ అన్నారు.

కేసీఆర్ విప్లవాత్మక మార్పుల వల్ల రైతులు నిబ్బరంగా ఉన్నారని…కూరగాయల పండించే రైతులకు గ్రీన్ హౌస్ లు, డ్రిప్ ఇరిగేషన్ కు సబ్సిడీ ఇప్పిస్తాం అన్నారు.

- Advertisement -