బాన్సువాడ బాధితులకు అండగా స్పీకర్ పోచారం..

294
Speaker Pocharam Srinivas Reddy On Coronavirus
- Advertisement -

బాన్సువాడ నియోజకవర్గం, వర్ని మండలం తగిలేపల్లి గ్రామంలో నిన్న గోడకూలిన దుర్ఘటనలో క్షతగాత్రులైన ముగ్గురు ఆడ పిల్లలను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని నీలోఫర్ హాస్పిటల్ కు తరలించారు. బాధితుల పరిస్ధితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి .

పిల్లలకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు పోచారం. పిల్లల ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని తెలిపారు వైద్యులు. నిన్నటి గోడ కూలిన సంఘటనలో పిల్లల తల్లిదండ్రులు మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -