ప్రధాని మోడీ తల్లి కన్నుమూత..

57
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇంట విషాదం నెలకొంది. మోడీ తల్లి హీరాబెన్ మోడీ ఇవాళ ఉదయం 3.39 గంటలకు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె..అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

నిండు నూరేండ్లు పూర్తిచేసుకుని ఈశ్వరుని చెంతకు చేరింది. ఆమె జీవిత ప్రయాణం ఒక తపస్సు లాంటిది అని ట్విట్టర్‌లో పోస్టు చేశారు ప్రధాని మోడీ. ఆరోగ్యం నిలకడగానే ఉందని హాస్పిటల్‌ వర్గాలు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే హీరాబెన్‌ ఈ లోకాన్ని విడిచివెళ్లారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -