మొక్కలు నాటిన ప్లేబ్యాక్ సింగర్‌ శ్రీలేఖ…

305
green
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా సినీ గేయ రచయిత చంద్రబోస్ ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి మణికొండలోని తన నివాస ప్రాంగణంలో మొక్కలు నాటారు ప్లేబ్యాక్ సింగర్ ఎం.ఎం.శ్రీలేఖ.

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమంలా సాగుతుంది..ఇంత మంచి కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు శ్రీలేఖ.గ్రీన్ ఇండియా చాలెంజ్ లో అందరూ భాగస్వామ్యం అయ్యి మొక్కలు నాటాలి. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణానికి మేలు జరిగి మనకు మంచి ఆక్సిజన్ అందిస్తాయని తెలిపారు.

- Advertisement -