సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

186
cm kcr
- Advertisement -

ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెన్నూర్ మరియు క్యాతనపల్లి మున్సిపాలిటీలకు రెండు 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లు 3.49 కోట్ల రూపాయలతో మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి చెన్నూరు,క్యాతనపల్లి మునిసిపాలిటిల ప్రజాప్రతినిదులు మరియు పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు.

- Advertisement -